Tollywood : నైజాంలో 1వ రోజు టాప్ షేర్ సాధించిన టాప్ 5 మూవీలు ఇవే..!

ఇప్పటివరకు విడుదల అయిన సినిమాలలో నైజాం ఏరియాలో విడుదల అయిన మొదటి రోజు అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఏవో తెలుసుకుందాం.

 

ఆర్ ఆర్ ఆర్ : రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ … ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 23.35 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

 

సర్కారు వారి పాట : మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 12.24 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

 

భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ … రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 11.85 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

 

పుష్ప పార్ట్ 1 : అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 11.44 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది.

 

రాదే శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు నైజాం ఏరియాలో 10.80 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *